ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు నడుం బిగుస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 05:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జవహర్ విమర్శించారు. సీఎం జగన్ మాట విని పోలీసులు అప్రకటిత యుద్ధం ప్రకటించారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు నడుం బిగుస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం పట్ల జగన్‌కు నమ్మకం లేదన్నారు. భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్‌ను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జవహర్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa