ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్ పీజీ-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 09:19 AM

నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియను అధికారులు శనివారం నుంచి ప్రారంభించారు. జనవరి 27 చివరి తేదీ కాగా.. 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అలాగే ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం ఇవ్వనున్నారు. హాల్ టిక్కెట్లు ఫిబ్రవరి 27న విడుదల చేస్తుండగా మార్చి 5న పరీక్ష నిర్వహించి 31న ఫలితాలు వెల్లడిస్తారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa