దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో పాటు ప్రముఖ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను దిగువకు లాగింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 60,621.77 వద్ద, నిఫ్టీ 18,027.65 వద్ద ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ 81.13గా ఉంది. పవర్గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa