జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశానుసారంగా కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 11న ఉదయం 10: 30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని కడప మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, యఫ్ఎసి చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ సియన్ మూర్తి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్ కవిత లు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మరింత సమాచారం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 08562 258622, 244622, ఈమెయిల్ అడ్రస్: districts. ecourts. gov. in/Kadapa, dlsakdp@gmail. com. సంప్రదించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa