వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నోటీసు కాపీలను సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి వాట్సాప్ ద్వారా పంపించారు.వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి మొదటిసారిగా గత నెల 28న సీబీఐ ఎదుట హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa