స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 501 పాయింట్లు నష్టపోయి 58,909 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 17,321 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (0.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.62%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (0.49%), ఎల్ అండ్ టి (0.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.11%).
టాప్ లూజర్స్ : మారుతీ (-2.42%), యాక్సిస్ బ్యాంక్ (-2.29%), టీసీఎస్ (-1.91%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.71%), నెస్లే ఇండియా (-1.70%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa