ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీలో చేరిన వైసీపీ టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2023, 10:54 AM

అచ్యుతాపురం: మండలం దిబ్బపాలెం గ్రామ మాజీ సర్పంచ్ వైసిపి నాయకుడు బైలపూడి శ్రీరామదాసు, మాజీ జడ్పిటిసి టిడిపి నేత జనపరెడ్డి శ్రీనివాసరావు గురువారం రాత్రి జనసేన పార్టీలోకి చేరారు. వారికి కండువాలు వేసి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎలమంచిలి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త సుందరపు విజయ కుమార్ ఆధ్వర్యంలో వీరు జనసేనలో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa