పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు వైసిపికి లేదని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నాగ జగదీష్ విమర్శించారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోనిబి ఆర్ టి కాలనీ, కొండకొప్పాక హైస్కూల్లో భోజన విరామ సమయంలో శుక్రవారంఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రానికి ప్రత్యేకించి ఉత్తరాంధ్రాకి వైసిపి ఏమి చేసిందని ఓటర్లు ప్రశ్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పి ఆర్ టి యు కార్యదర్శి బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు, కాండ్రేగుల సత్యనారాయణ అధికసంఖ్యలోఉపాధ్యాయులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa