స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిసాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 59,135 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 176 పాయింట్లు పతనమై 17,412 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా మోటార్స్ (0.82%), మారుతీ (0.76%), ఎన్టీపీసీ (0.75%), సన్ ఫార్మా (0.37%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.33%).
టాప్ లూజర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.12%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.09%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.02%), యాక్సిస్ బ్యాంక్ (-1.89%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa