మన భారతదేశంలో రైల్వే వ్యవస్థ అతి పెద్దది. అయితే రైల్వే కూడా తాను నడిపే ఓ ట్రాక్ కు అద్దె కడుతోంది. అవును ఇది నిజమే! మహారాష్ట్రలోని యావత్మాల్-మూర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్ ను బ్రిటిషర్లు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ లైన్ ఇంకా వారి అధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయాకరణ సమయంలో అధికారులు ఈ లైన్ ను మర్చిపోయారు. దీంతో ఫలితంగా అప్పటి నుంచి బ్రిటిషర్లకు భారత రైల్వే రూ.కోటి అద్దె కడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa