స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 344 పాయింట్లు నష్టపోయి 57,555 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 16,972 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఏషియన్ పెయింట్స్ (3.03%), టాటా స్టీల్ (2.07%), టైటాన్ (1.76%), ఎల్ అండ్ టీ (1.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.44%).
టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్టెల్ (-2.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.85%), రిలయన్స్ (-1.74%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (-1.54%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa