ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్ర అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 12:49 PM

నారా లోకేశ యువగళం పాదయాత్ర శుక్రవారం (నేడు ) 63వ రోజు శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకూ ఆయన 805.4 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు.


శుక్రవారం ఉదయం 8 గంటలకు మర్తాడు శివారు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం


8.15 గంటలకు పాదయాత్ర 800 కి.మీ. మైలురాయి చేరుతుంది. ఈ సందర్భంగా మర్తాడులో శిలాఫలకం ఆవిష్కరిస్తారు.


8.55 గంటలకు మర్తాడు కెనాల్‌ వద్ద స్థానికులతో మాటామంతి


10.20 గంటలకు బూదేడు క్రాస్‌ వద్ద స్థానికులతో మాటామంతి.


10.55 గంటలకు గార్లదిన్నెలో భోజన విరామం.


3.00 గంటలకు గార్లదిన్నె నుంచి పాదయాత్ర కొనసాగింపు


3.15 గంటలకు గార్లదిన్నె డ్యామ్‌ రోడ్డు సర్కిల్‌ వద్ద స్థానికులతో మాటామంతి


3.50 గంటలకు గార్లదిన్నె బహిరంగ సభలో లోకేశ ప్రసంగం


6.20 గంటలకు జంబులదిన్నె విడిది కేంద్రంలో బస.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa