ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ ఫ్యామిలీ గుట్టు త్వరలో బయటకొస్తుంది: ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 10:56 AM

విజయవాడ : త్వరలో వైఎస్ ఫ్యామిలీ గుట్టు జేసీ బ్రదర్స్ బయపెట్టనున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యే అనిత కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి అసెంబ్లీకి రావాలన్నారు. రోజాకు అసెంబ్లీలో అటెండర్ కూడా భయపడడన్నారు. అలాగే బస్సు ప్రమాద మృతులకు దివాకర్ ట్రావెల్స్ నష్టపరిహారం ఇస్తుందని బోండా ఉమా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa