ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం పర్యటనతో నిర్వాసితులు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 12:18 PM

శ్రీకాకుళం జిల్లా, మూలపేట పోర్టు (భావనపాడు పోర్టు) శంకుస్థాపన నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు చేరుకోగా , సీఎం పర్యటన నేపథ్యంలో మూలపేటలో పోలీసులు ఆంక్షలు విధించారు. మూలపేట పోర్టు నిర్వాసితులను ముందస్తుగా అరెస్టులు చేశారు. దాదాపు ఎనిమిది మంది మూలపాటు నిర్వాసితులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై మూలపాడు నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa