కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి. గౌతమ్ రెడ్డి , కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీధర్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, తదితరులు ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa