తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులోని చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడి తాళాలు పగలగొట్టి హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, నగలను అపహరించుకెళ్ళారు ఆలయ అర్చకులు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు. మొలకలచెరువు పట్టణం కరెంటు సబ్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దొంగలు అర్ధరాత్రి వేళ తలుపులు పగలగొట్టి గుడిలోని హుండీలనుధ్వంసంచేశారు. నగలు నగదును అపహరించుకుని వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa