ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయంలో మరమ్మతుల పనులు చేస్తున్న టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 02:54 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో గత నాలుగు రోజులుగా పాత పరకామణి, అన్న ప్రసాదం తదితరులు ప్రాంతాలను మరమ్మతుల పనులను టిటిడి ఇంజనీరింగ్ అధికారులు చేయించారు. ఆలయం లోపల బండలు విరిగిపోయిన చోట అంతా కొత్త బండరాళ్లను వేస్తున్నామంటూ ఇంజనీరింగ్ విభాగం మంగళవారం తెలిపింది. బంగారం గోపురం వెనుకున్న పాత పరకామణి ప్రాంతమంతా ఉన్న వస్తువులన్నీ తీసేసి భక్తుల కోసం విశాలంగా వదిలివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa