స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడి 62,028 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 18,315 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (1.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.81%), యాక్సిస్ బ్యాంక్ (1.69%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.22%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (0.90%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.78%), ఎన్టీపీసీ (-2.34%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.70%), టాటా స్టీల్ (-1.66%), నెస్లే ఇండియా (-1.19%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa