ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2023, 01:10 PM

కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు. మండలంలోని కొండ వారి కొత్త ఇండ్లకు చెందిన రైతు రాజప్ప భార్య ఇందిరమ్మతో ఆర్థిక సమస్యలతో గొడవ పడ్డాడు. ఆమె మందలించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మదనపల్లి, తిరుపతి ఆసుపత్రులలో చికిత్స చేయించినా కోలుకో కుండా రాత్రి తిరుపతిలో రాజప్ప చనిపోయాడన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa