ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందన అర్జీదారులతో ముఖాముఖి కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 12:07 PM

నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో శనివారం సాయంత్రం స్పందన అర్జీదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు చేసి పరిష్కారం కాని సమస్యలను లబ్ధిదారులు ఆర్డీవో జయరాంకు ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన ఆర్డీవో సంబంధిత అధికారుల సమక్షంలో వాటిని పరిష్కరించే విధంగా దిశా నిర్దేశం చేశారు. స్పందన ఫిర్యాదులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్డీవో జయరాం తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa