చంద్రబాబు కనుసైగ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా, జగన్ కు ఎందుకు అంత అసూయ అని శుక్రవారం మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర ప్రజాగళమై బ్రహ్మాండంగా ప్రజల మన్ననలు పొందుతోంది. ప్రత్తిపాటి లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ సీటును కూడా తెదేపా గెలిచింది. పులివెందులలో కూడా తెదేపా ఎమ్మెల్సీ గెలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa