ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్క్రీనింగ్ మిషనరీలను పరిశీలించిన కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 01:48 PM

చిలకలూరిపేట పట్టణంలో డంపింగ్ యార్డ్ లో సేకరించి చెత్త వ్యర్ధాలను వేరు చేయడానికి ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ మిషనరీలను మున్సిపల్ చైర్మన్ రఫాని కమిషనర్ గోవిందరావు మంగళవారం పరిశీలించారు. డంపింగ్ లో వ్యర్ధాలను వేరుచేసి ఎరువులకు ఉపయోగిస్తామన్నారు. చిలకలూరిపేటలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa