గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఈనెల 17న జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సత్కరించి, నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు డీఈఓ శైలజ గురువారం తెలిపారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన కేవీపీ కాలనీలోని కేఎస్ఆర్టీ నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa