ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్టాడు తప్పిన గూడ్స్... పలు రైలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 09:07 PM

ఇటీవల మనదేశంలో రైలు పట్టాలు తొక్కుతున్న ఘటనలు పెరిగిపోయాయి.. ఇదే క్రమంలో విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.


నేడు  రద్దయిన రైళ్లు


* విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)


* విశాఖపట్టణం-కడప (17488)


* హైదరాబాద్-విశాఖపట్టణం (12728)


* విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)


* సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)


* విశాఖపట్టణం-తిరుపతి (22708)


*గుంటూరు-రాయగడ (17243)


నేడు, రేపు రద్దయిన రైళ్లు ఇవే


* కడప-విశాఖపట్టణం (17487)


* విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)


* మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)


*విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)


* రాయగడ-గుంటూరు (17244)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa