ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 09:19 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 467 పాయింట్లు లాభపడి 63,385 వద్ద ముగిసింది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 18,826 వద్దకు చేరుకుంది. కన్స్యూమర్ గూడ్స్, బ్యాంకెక్స్, పీఎస్‌యూ తదితర సూచీలు లాభాల్లో ముందంజలో ఉన్నాయి. ఫైనాన్స్, ఐటీ, రియల్టీ, టెక్ సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్‌సర్వ్ (2.24%), టైటాన్ (1.87%), ఐటీసీ (1.34%), కోటక్ బ్యాంక్ (1.33%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.33%).
టాప్ లూజర్స్ : విప్రో (-2.15%), TCS (-1.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.32%), టెక్ మహీంద్రా (-0.24%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.13%).


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa