ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోడీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 10:58 AM

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో అమెరికాకు పయనమయ్యారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ దంపతుల ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో మోడీ పర్యటించబోతున్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషనల్ హెడ్‌క్వార్టర్స్‌‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో హాజరవుతారు. కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం వాషింగ్టన్ డీసీలో యూఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో మోడీ ప్రసంగించి వ్యాపారవేత్తలను కలుసుకుంటారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa