ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతిష్టాత్మక చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు కోరారు. సోమవారం రేపల్లె లోని ఎంపీ మోపిదేవి వ్యక్తిగత కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ మంగళవారం నుండి రేపల్లె నియోజకవర్గంలో జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంలో అధికారులు పాల్గొని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa