దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, సతీమణి విజయమ్మ నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపుపులపాయకు రానున్నారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్ధనలు సీఎం జగన్ రెడ్డి పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa