ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ ప్రగతికి పరిమిత సంతానం అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 08:14 PM

సంతానం పరిమితంగా ఉంటేనే దేశ ప్రగతి సాధ్యమని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నుంచి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సతీష్, సిహెచ్ఓ జయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య, విద్యాసాగర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa