2001 సంవత్సరం సెప్టెంబరు 11న అమెరికా దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన లాడెన్ టీమ్ జరిపిన దాడులు చరిత్ర మరవలేదు. తానా తెలుగు మహా సభలు 2023 అమెరికా పర్యటనలో ఉన్న విశాఖనగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి బుధవారం నివాళ్ళు అర్పించారు. ప్రవాస భారతీయులు తెలుగు వారు అమాయుకులైన 3వేల మంది మృతి చెందిన ఘటనలో మృతి చెందరన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa