ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ అభివృద్ధి సాధనకై ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 02:52 PM

రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. సీఎం జగన్ స్లీపింగ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అని ఎద్దేవా చేసారు.  మంగళవారం ఢిల్లీలో అయన మాట్లాడుతూ.... మాజీ ముఖ్యమంత్రి వైఎ్‌స.రాజశేఖర్‌ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తీగల వంతెన కావాలా? బ్రిడ్జ్‌ కం బ్యారేజ్‌ కావాలా? ఓటింగ్‌ పెట్టాలని సవాల్‌ విసిరారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 28న జంతర్‌ మంతర్‌లో 10వేల మందితో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa