మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీ ట్రవెల్స్కు చెందిన ఓ బస్సు హింగోలి జిల్లాకు వెళ్తుంది. రాయల్ ట్రావెల్స్ కంపెనీకి చెందిన మరో బస్సు నాసిక్కు వెళ్తుంది. మల్కాపూర్ ఏరియాలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa