ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప ఉక్కు పరిశ్రమ పట్ల బీజేపీ ద్రోహాన్ని వ్యతిరేకించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 07:25 PM

ఆదివారం కొత్తచెరువు మండల కేంద్రంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పట్ల బీజేపీ ద్రోహాన్ని వ్యతిరేకించాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. రేపు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కొత్తచెరువు మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్ ఆటో కార్మికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa