చంద్రబాబుపై బనగానపల్లెఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే... ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అయన మాట్లాడుతూ... మహానేత వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం కింద గాలేరునగరి, ఎస్ఆర్బీసీని అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చెప్పకుండా ప్రాజెక్టుల సందర్శన చేయడం తగదు. బాబు అధికారంలో ఉంటే వర్షాలు రావని పేరు. అందుకే ఆయనను 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఐనప్పటికీ చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa