ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత టీడీపీ పార్టీదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 03:36 PM

ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీర్చిన తరువాతే చెన్నైకి నీరిస్తమని ఆనాడు ఎన్టీఆర్ తేల్చి చెప్పారని, ఆ క్రమంలోనే 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక విజన్‌తో ముందుకెళ్ళామని చంద్రబాబు అన్నారు.టీడీపీ హయాంలో పూర్తిచేసిన  ప్రాజక్టులు తప్ప, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కటి కూడా చెయ్యలేదన్నారు. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ నెల్లూరుకు నీళ్లు అందించామన్నారు. వైకుంఠపురం ద్వారా 130 టీఎంసీలు తీసుకొస్తే మొత్తం 250 టీఎంసీ నీరు రాయలసీమ, నెల్లూరుకు ఇవ్వవచ్చునన్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa