ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంతోమంది దేశభక్తుల త్యాగఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలు: విసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 10:38 AM

ఎంతోమంది దేశభక్తులైన వీరులు జీవితాలను పణంగా పెట్టి అందించిన త్యాగఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలని వైవియు విసి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. వైవియు ఆధ్వర్యంలోని సి. పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విసి జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం సమర్పించారు. కులసచివులు వై. పి. వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొని, జాతీయగీతాన్ని ఆలపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa