ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు : మోడీ

national |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 10:38 AM

దేశ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోట నుంచి సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ నెలలోనే విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే మూడో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్‌ను మార్చుతామన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం చూపించారు కాబట్టి సంస్కరణలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa