ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించాయి. ప్రస్తుతం అబ్రహం లింకన్, జార్జ్ బుష్, గెరాల్డ్ ఫోర్డ్ అనే 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు విధులు నిర్వహిస్తున్నాయి. ఈ యుద్ధ నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రతిరోజూ సుమారు 12,000 కోడిగుడ్లు వినియోగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US CENTCOM) తెలిపింది. ఒక్కో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో రోజుకు సుమారు 4,000 గుడ్లు వాడుతున్నారు. ఈ లెక్కన మూడు నౌకలకు కలిపి రోజుకు 12,000 గుడ్లు వినియోగంలో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa