బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ గతవారం రోజులుగా విద్యుత్ కోతలతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. వర్షం రాక పంటపొలాలు ఎండిపోతుంటే ఒకపక్కన విద్యుత్ కోతలతో నానా ఇబ్బందులకు గురవుతున్నా మన్నారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు రైతులకు నాణ్యమైన విద్యుత్, పగటి పూట 9గంటలు నిరంతరాయంగా ఇస్తామన్న మాట ఎక్కడవెల్లిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa