వాతావరణంలో మార్పులతో ఎండలు మండుతున్నాయి. ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రోజురోజుకు ఎండలు అధికమవుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం ఆముదాలవలస పట్టణంలో ఉదయం నుండి ఎండలు, ఉక్క బోతతో ఇబ్బందులు పడ్డ నానా అవస్థలు పడ్డారు. ప్రజానీకానికి వాతావరణంలో మార్పులతో వేడి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయని ప్రజానీకం వాపోతున్నా రు. అలాగే శ్రావణమాసంలో చల్లగా ఉండాల్సినసమయంలో ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa