ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాప్తాడు మండలంలో జీపు జాత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 31, 2023, 06:48 PM

రాప్తాడు మండల కేంద్రంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం సమరభేరికి పిలుపునిచ్చింది. పంట పొలాలకు 9గంటల విద్యుత్తు సక్రమంగా సరఫరా చెయ్యాలని, ఎండిపోతున్న పంట పొలాలకు ఎకరాకు రూ. 50 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాప్తాడు మండలంలో జీపు జాత గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa