ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంట్ చార్జీలు తగ్గించాలని సిపిఎం ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:24 PM

పెంచిన కరెంటు చార్జీలు, పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలోని 54వ డివిజన్ వద్ద విద్యుత్ బిల్లులను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూనిత్యవసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa