ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంకాలమ్మ ఆలయ ముఖ ద్వారానికి 1. 5 కిలో వెండి వితరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 01:45 PM

పులివెందుల పట్టణంలోని శ్రీ అంకాలమ్మ ఆలయంలో గర్భగుడి ముఖద్వారానికి సంబంధించి వెండి తోరణం ఏర్పాటు చేసేందుకు 1. 5 కిలోల వెండిని వితరణంగా అందజేశారు. పట్టణానికి చెందిన వెంకట్ నారాయణ రెడ్డి, గంగాదేవి దంపతుల కుమారుడు పల్లేటి అశోక్ కుమార్ రెడ్డి, ప్రసూన దంపతులు, మనవడు వెంకట అక్షిత్ సాయిరెడ్డి లు ఆదివారం అంకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకటిన్నర కిలో వెండిని ఆలయ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ కు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa