ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెలుపు సాధించే వరకు విశ్రమించము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:21 PM

లక్ష్యం సాధించే వరకూ యువగళం ఆగదని, ఎవరైనా అడ్డుకునేందుకు చూస్తే ప్రతిఘటిస్తామని టీడీపీ యువనేత పుత్తా చైతన్య రెడ్డి హెచ్చరించారు. కడపలో విలేఖర్లతో మాట్లాడుతూ....  రాష్ట్రంలో నాలుగేళ్లగా సాగుతున్న వైసీపీ అరాచ క పాలనకు చరమగీతం పాడాలనే ఏకైక లక్ష్యం తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే శ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను సజావు గా సాగకుండా కొందరు వైసీపీ మద్దతు కార్యకర్త లు, పెయిడ్‌ గూండాలు పనిగట్టుకుని మరీ రాళ్ళు, కర్రలతో దాడులకు తెగబడి భయబ్రాంతు లు సృష్టించి చిల్లర చేష్టలకు పాల్పడుతూ అడ్డం కులు సృష్టిస్తున్న తీరు సరికాదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa