అనంతపురం నగరంలో జరుగుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. శనివారం నగరంలోని 24వ డివిజన్ పరిధిలో రూ. 16 లక్షల జీజీఎంపీ నిధులతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు. త్వరితగతిన, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నగర అభివృద్దే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa