రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే బిల్లు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మహిళలకు కోటా కల్పించకపోవడం పట్ల బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.గతంలో లోక్సభలో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ తన సీటుపై నిలబడి ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారని గుర్తు చేస్తూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa