స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483 పాయింట్లు నష్టపోయి 65,512 వద్ద నిలిచింది. నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 19,512 వద్ద స్థిరపడింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మార్కెట్లపై ప్రభావం. చమురు ధరలు పెరగడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.02%), టీసీఎస్ (0.47%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.47%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-2.05%), బజాజ్ ఫైనాన్స్ (-1.73%), టాటా స్టీల్ (-1.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.53%), కోటక్ బ్యాంక్ (-1.35%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa