ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా జలాల పునఃపంపిణీలో రాయలసీమకు అన్యాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 03:39 PM

కృష్ణా జలాల పునఃపంపిణీలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రాయలసీమకు అన్యాయం చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాయలసీమకు విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న నిధులు కూడా తీసుక రాలేదని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa