ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 03:53 PM

తమిళనాడులోని చెంగల్‌పట్టుకు చెందిన ఓ రౌడీ షీటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హత్య, దోపీడీ పాల్పడుతున్న రౌడీ షీటర్‌ తణిగసలంపై 20కిపైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. అక్కడ రౌడీ షీటర్ సరెండర్ కాకపోగా.. పోలీసులపై దాడికి దిగాడు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో అతడి కుడి చేయి, కాలికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa