స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 66,408 వద్ద నిలిచింది. నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 19,794 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (1.60%), ఎన్టీపీసీ (1.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.18%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.82%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.73%).
టాప్ లూజర్స్ : టెక్ మహీంద్రా (-2.72%), ఇన్ఫోసిస్ (-1.95%), టీసీఎస్ (-1.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.74%), బజాజ్ ఫైనాన్స్ (-1.03%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa